Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ మహిళ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళ దేవి, నిందితుడు శ్రీనివాస్ తో కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. ఇద్దరి మధ్య డబ్బుల లావాదేవీ విషయంలో గొడవ జరగడంతో కొపంతో నిందితుడు ఐరన్ కుర్చీతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో బాధితురాలు అక్కడే మృతి చెందింది. హత్య అనంతరం నిందితుడు శ్రీనివాస్ పరారీ కావడంతో .. అతడిపై గతంలో రైస్ పుల్లింగ్ కేసు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఇప్పుడు పెందుర్తి పీఎస్ లో హత్య చేసే నమోదు చేసినట్లు వెల్లడించారు.
Admin
Studio18 News