Tuesday, 30 December 2025 06:47:29 AM
# Vaikunta Ekadasi | వారాసిగూడలో వైకుంఠ ఏకాదశి వెలుగులు.. దేదీప్యమానంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వరుడి ఆలయం..! # Tirumala | తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం # Man Harassing Woman | మాల్‌లో మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన.. డెలివరీ మ్యాన్‌ అరెస్ట్‌ # Respiratory Diseases | చ‌లికాలంలో శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే.. ఇలా చేయాలి.. # Raja Saab | డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ అదిరిపోయింది # Melbourne Cricket Ground: మెల్‌బోర్న్ పిచ్ అసంతృప్తిక‌రం.. రేటింగ్ ఇచ్చిన ఐసీసీ # KCR | కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల # Pop Corn | పాప్ కార్న్ అస‌లు మ‌న ఆరోగ్యానికి మంచిదేనా..? దీన్ని తింటే ఏం జ‌రుగుతుంది..? # Doug Bracewell | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ దిగ్గజం.. కారణమిదే..! # Acne | అస‌లు మ‌న‌కు మొటిమ‌లు ఎందుకు వ‌స్తాయి..? అవి ఏర్ప‌డ‌డానికి కార‌ణాలు ఏమిటి..? # OTT Movies | న్యూ ఇయర్ & సంక్రాంతి స్పెషల్‌గా సినిమా హంగామా.. థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న మూవీస్ ఇవే! # Cricket | అండర్‌-19 రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు వరంగల్‌కు చెందిన సహస్రరాజ్‌ ఎంపిక # AP Cabinet | ఏపీలో కొత్తగా మరో మూడు జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం # Mexico Train Derailment | మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు # Amelia Kerr | టీ20ల్లో ముంబై స్టార్ విధ్వంసం.. 59 బంతుల్లోనే సెంచరీ..! # Kuldeep Sengar: కుల్దీప్ సెంగర్‌కు మరణశిక్ష పడేవరకు నా పోరాటం ఆగదు: ఉన్నావ్ బాధితురాలు # Qari Yaqoob Sheikh: పాకిస్థాన్ లో కొత్త టెర్రరిస్ట్ లీడర్.. హఫీజ్, మసూద్ పనికిరారని భావిస్తున్న పాక్ ప్రభుత్వం # Hyderabad | మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం # India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మూడో టీ20... విద్యార్థులకు తక్కువ ధరకే టికెట్లు! # 'దండోరా' సినిమా రివ్యూ

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి-వెంకటరాంరెడ్డి

Date : 01 December 2025 04:45 PM Views : 155

Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ టీయూడబ్ల్యూజే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకటరాంరెడ్డి అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం డిసెంబర్ 3న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రామంతపూర్‌లో జర్నలిస్టులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అక్రిడిటేషన్ కార్డుల విడుదలలో, ఆరోగ్య పథకాలలో జాప్యం చేస్తోందని వెంకటరాంరెడ్డి విమర్శించారు. మధ్యతరగతి కుటుంబాల వారికి చెందినవారే ఎక్కువగా జర్నలిజంలో ఉన్నారని, అందుకే సమస్యలు మరింత తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. డిసెంబర్ 3న జరగనున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరు కావాలని వెంకటరాంరెడ్డి పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :